Spiritual
Amazing Benefits of chanting this mantra
జంబుకేశ్వరం !
పంచభూత క్షేత్రాలలొ రెండవది జంబుకేశ్వరం. జంబుకేశ్వరం తమిళనాడు రాహ్స్ట్రములొని తిరుచ్చికి 11 కి.మి దూరములో ఉంది. జంబుకేశ్వరానికి తిమేవకాయ్ మరియు తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. వీటి అర్థం ప్రకారం ఇక్కడ ఏనుగుల చేత పూజలందుకొన్న క్షేత్రము అని అర్థం. పూర్వం ఇక్కడ అధికంగా జంబు వృక్షాలు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు స్థిరపడింది. జంబు వృక్షాలంటే తెల్లనేరేడు వృక్షాలు. స్థలపురాణం ఇక్కడ స్థల పురాణం ...
Read More »సిద్ధి వినాయక దేవాలయం !
సిద్ధి వినాయక దేవాలయం మహారాష్ట్ర లోని ముంబయి లోని ప్రభావతి ప్రాంతంలో ఉంది. దీనికి రెండు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. పిలిస్తే పలికే స్వామిగా భక్తులతో కొలువబడుచున్నది. ఈ దేవాలయంలో ప్రధాన దైవం వినాయకుడు. ఈ దేవాలయం నవంబరు 19,1801 లో లక్ష్మణ్ వితు అంరియు దూబాయ్ పాటిల్ చే నిర్మించబడింది. ఇది ముంబైలోని అతి ఐశ్వర్యవంతమైన, అత్యంత ఖరీదైన దేవాలయంగా గుర్తింపబడింది.ఈ ఆలయానికి పర్వదినాలలో భక్తుల తాకిడి ...
Read More »మంత్రాలయం రాఘవేంద్ర స్వామి!
మధ్వాచార్యుల పరంపరలో ధృవనక్షత్ర సమానమైన రాఘవేంద్రస్వామివారి పుణ్యక్షేత్రం మంత్రాలయం తుంగభద్రా నదీతీరంలో ఉంది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం.ఇది కర్నూలు నుండి 100కి.మీ దూరంలో ఉంది. ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం ఉంది. ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వివిథ కులస్తులతో నిర్మితమైన ఉచిత సత్రములు ఉన్నాయి. ఇక్కడ గురువారం ఒక ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు భక్తకోటిని దీవిస్తూ ...
Read More »ఏడుపాయల దుర్గమ్మ గుడి!
ఏడుపాయలు ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం మెదక్ జిల్లా, పాపన్నపేట మండలంలోని నాగ్సాన్పల్లి వద్ద అడవిలో ఉంది. మెదక్ జిల్లా నుండి 14కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ దుర్గాదేవి అమ్మవారు మహశక్తి అవతారంగా దర్శనం యిస్తారు.ఏడుపాయల దుర్గా భవానీ గుడి – ఈ ఆలయ దర్శనానికి తెలంగాణా, కర్ణాటక మరియు మహారాష్ట్ర సమీప ప్రజలు లక్షల సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ ఉన్న ఏడుపాయలు అనే ప్రదేశంలో మంజీరా నది ...
Read More »గొప్ప శైవ క్షేత్రం తిరువణ్ణామలై!
తిరువణ్ణామలై భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రం లో ఉన్న తిరువన్నమలై జిల్లాలో వెలసిన ఒక దివ్యమైన పుణ్య క్షేత్రము . అన్నామలై కొండ దిగువ ప్రాంతంలో ఉన్న అన్నామలైయర్ గుడి తిరువణ్ణా మలై లోనే ఉంది. ఈ గుడి తమిళనాడులోని శైవ క్షేత్రాలలో ఒక గొప్ప క్షేత్రంగా రాణిస్తోంది. భక్తకోటితో ఆరాదింపబడుతోంది. తిరువణ్ణామలై తో చాలా యోగులకు, సిద్ధులకు,దైవభక్తిపరాయణులకు సంబంధం ఉంది. 20వ శతాబ్దపు గురువులలో ఒకరైన రమణ మహర్షి కూడా ...
Read More »ముక్తి నిచ్చే మూకాంబిక ఆలయం !
కొల్లూరు లో మూకాంబిక దేవి ఆలయం భారత దేశములోని కర్నాటక మరియు కేరళ రాష్ట్ర ప్రజలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆలయాలలో ఒకటి. మంగళూరుకు 147 కిమీ దూరములో సౌపర్ణిక నది ఒడ్డున మరియు పచ్చని కుడజాద్రి కొండలలో ఉన్న ఈ ఆలయం ఏటా లక్షలాది యాత్రికులను ఆకర్షిస్తుంది. హిందువులు గౌరవించే ఋషి మరియు వేద పండితుడైన జగద్గురువు అది శంకరులతో ఈ ఆలయానికి అనుబందం ఉంది. సుమారు 1200 ...
Read More »వందల ఏళ్లపాటు మూతపడ్డ జలకంఠేశ్వరాలయం!
రాయవేలూరు కోటలో ఉన్న జలకంఠేశ్వరాలయం అతి పురాతనమైనది మరియు సర్వాంగ సుందరమైనది.. అందులో చెప్పుకోదగ్గది ఈ ఆలయ ఆవరణలో ఉన్న చూస్తే చూడలనిపించే కళ్యాణ మండపం. చూపరులను మంత్ర ముగ్ధులను చేయగల శక్తి విజయనగర శిల్పకళలో నిక్షిప్తమై ఉంది. దక్షిణ భారత దేశంలో విజయనగర శిల్పకళ లేని ఆలయం లేదు. ఫలాన గుడిని ఎవరు కట్టించారనగానే వెంటనే వచ్చే సమాధానం శ్రీ కృష్ణ దేవరాయలు అని పండితులనుంచి పామరులవరకు చెబుతారు. ...
Read More »మజ్జిగౌరమ్మ ఆలయం!
పిలిస్తే పలికే గౌరమ్మగా, భక్తుల కోరికలు తీర్చే మాతగా వాసికెక్కిన తల్లిని దర్శించడానికి ఉత్తరాంధ్ర, ఒడిస్సా వాసులు రాయగడకు పోయి అక్కడ కొలువైన ఆ తల్లిని దర్శించి తరిస్తుంటారు. ఆలయ విశేషాలు పదిహేనో శతాబ్దంలో నందపూర్ మహరాజ్ రాజా విశ్వనాథ్దేవ్ రాయగడలో ఓ కోట నిర్మించుకుని పాలన సాగించాడు. ఆయన దుర్గా మాత భక్తుడుగా కూడా ఉండేవాడు. ఆయనకు 108 మంది రాణులు ఉండేవారు. రాజావారు తన కోట మధ్య ...
Read More »