ఛత్తీస్గఢ్లోని బస్తర్ పేరు చెప్పగానే దట్టమైన అడవులు గుర్తొస్తాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్లలో విస్తరించిన దండకారణ్యంలో ఎక్కువ భాగం ఛత్తీస్గఢ్ పరిధిలోనే ఉంటుంది. ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం బాగా ఎక్కువే. బస్తర్, దంతెవాడ పేరు చెప్పగానే పోలీసులు, మావోయిస్టుల మధ్య ఆధిపత్య పోరే కళ్ల ముందు మెదలాడుతుంది. కానీ ఈ కీకారణ్యంలోని ఓ కొండ మీద ప్రాచీన కాలం నాటి వినాయకుడి విగ్రహం ఉండటం ...
Read More »Spiritual
హైదరాబాద్లో ఈ క్షేత్రాలు తప్పక సందర్శించాల్సిందే..!
తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరాన్ని మినీ ఇండియాగా పిలుస్తుంటారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వచ్చి స్థిరపడటంతో ఇక్కడ అన్ని మతాలకు చెందిన ప్రార్ధనాలయాలు, పుణ్యక్షేత్రాలు వెలిశాయి. ఈ చారిత్రక నగరంలో అనేక హిందూ దేవాలయాలూ పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. వందల ఏళ్ల క్రితం నిర్మించిన పురాతన దేవాలయాలతో పాటు ఇటీవల వివిధ వర్గాల వారు ఆధునిక వాస్తు శైలిలో ఏర్పాటు చేసిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలోని ...
Read More »గోదాదేవి ఎవరు.. భోగి రోజున కళ్యాణం ఎందుకు చేస్తారు?
దివ్యస్వరూపం సాధారణమైనది కాదు. ఎన్ని అవతారాల్లో చూసినా, ఎన్ని జన్మల పాటు ఆరాధించినా ఆయన పట్ల తన్మయత్వం తనివి తీరదు. శాశ్వతంగా అయనలో ఐక్యమైతే తప్ప ఆ కోరికకి అంతముండదు. అదే సాధించిన ఓ భక్తురాలు. మానవకాంతగా జన్మించి కూడా ఆ రంగనాథుని తన నాథునిగా చేసుకుంది. ఆవిడే గోదాదేవి. ఏటా మకర సంక్రాంతి నాడు గోదాదేవి కళ్యాణం జరుపుతుంటారు. అసలు ఎవరీ గోదాదేవి? తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణు చిత్తుడనే ...
Read More »ధనుర్మాసం ప్రత్యేకత ఏంటి ? ఎందుకింత విశిష్టత?
హిందూ మతంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా విష్ణువుకు మాత్రమే పరిమితమైన ధనుర్మాసం దాని చాలా ప్రత్యేకతను కలిగి ఉంది. పుష్య నక్షత్రంతో ప్రారంభమయ్యే మాసాన్ని శనికి సంబంధించినది కాబట్టి శూన్యమాసం అంటారు. ప్రాపంచిక, ధనుర్మాసం ప్రకారం, ధనుర్మాసాన్ని శూన్యమాసం లేదా కర్మగా పరిగణిస్తారు. ధనుస్సు రాశిని కొన్ని ప్రాంతాలలో అరిష్టంగా పరిగణిస్తారు. మన హిందూ క్యాలెండర్ను ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయ పుణ్యకాలంగా విభజించారు. మన ...
Read More »భూలోక వైకుంఠం… శ్రీరంగం
కార్తీక మాసం శివుడికి ఎంత ప్రీతికరమైనదో… మార్గశిరం విష్ణుమూర్తికి అంత పవిత్రమైనదని భక్తుల విశ్వసిస్తుంటారు. ‘మార్గశిరం అంటే నేనే’ అని సాక్షాత్తూ విష్ణుమూర్తి భగవద్గీతలో పేర్కొన్నాడట. అందుకే ఈ మాసంలో వైష్ణవ దివ్యదేశాల్లో ప్రధానమైనదిగానూ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఆలయంగానూ పేరొందిన శ్రీరంగనాథుడి దర్శనం పుణ్యప్రదంగా భావిస్తారు భక్తులు. ఆ సందర్భంగా ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని వీక్షిస్తే… ఉభయ కావేరీ నదుల మధ్య రూపుదిద్దుకున్న ద్వీపంలో సప్త ప్రాకారాలతో పదిహేను ...
Read More »జైనులు నిర్మించిన శైవక్షేత్రం.. ఇక్కడ వైష్ణవులే అర్చకులు!
పచ్చని ప్రకృతి అందాల మధ్య, సహ్యాద్రి పర్వతాల నడుమ, నేత్రావతీ నదీ తీరంలో… ‘మంజునాథాయ నమః’ అంటూ నినదించే భక్తజనఘోషతో అలరారే క్షేత్రం ధర్మస్థల మంజునాథస్వామి ఆలయం. జైనులు నిర్మించిన ఈ ఆలయంలో మంజునాథుడి రూపంలో దర్శనమిచ్చే శివుడు… భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా పూజలు అందుకుంటున్నాడు. వైష్ణవులు అర్చకులుగా వ్యవహరించే అరుదైన శైవక్షేత్రమిది. శైవక్షేత్రం అనగానే… శివలింగం, నంది విగ్రహాలే ఎక్కువగా ఉంటాయి. కానీ మంజునాథ ఆలయంలో ఈ ...
Read More »హరిహరసుతుడు అయ్యప్ప… శబరిమల యాత్ర విశేషాలు
కార్తీక మాసం ప్రారంభంతోనే లక్షలాదిమంది భక్తులు హరిహర సుతుడు అయ్యప్పస్వామి దీక్షలను ప్రారంభిస్తారు. కఠిన నియమాలతో, నిష్ఠలతో 41 రోజుల పాటు మండలదీక్ష చేయడంతో మాలధారులు పునీతులవుతారు. తెల్లవారుఝామున లేచి బ్రహ్మముహూర్తంలో చన్నీటి స్నానం చేయడం.. కటిక నేలపై నిద్రపోవడం..నల్లని బట్టలు ధరించి చందన ధారణతో ప్రతి ఒక్కరిని స్వామీ అని పిలవడం… ప్రతి ఒక్క మాలధారుడి జీవనశైలిని మార్చివేస్తుంది. శబరిమల క్షేత్రం..కేరళలోని పత్తనం తిట్ట జిల్లాలో పశ్చిమ కనుమల్లో ...
Read More »శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం… లలితాదేవిని సృష్టికి మూలంగా ఎందుకు భావిస్తారు?
ఈ సృష్టికి మూలం ఎవరంటే దేవుడని జవాబిస్తారు ఆస్తికులు. మరి ఆ దేవుడికి కూడా ఒక ఆవిర్భావం ఉండాలి. అందుకనే సృష్టికి మాతృస్వరూపంగా లలితా అమ్మవారిని భావిస్తారు. ఆ అమ్మవారి మహాత్యాన్ని తలచుకునేందుకు, ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు లలితా సహస్రనామం ఒక గొప్ప సాధనంగా ఎంచుతారు. ఈ అమ్మవారిని లలితాత్రిపురసుందరిగా పేర్కొంటారు. త్రిపురసుందరి అంటే ముల్లోకాలలలో అందంగా ఉండేది అని అర్థం. కానీ త్రిపుర అనే మాటను మూడు కాలాలకు, ...
Read More »కోణార్క్ సూర్య దేవాలయం అద్భుత వీడియో
సినిమా చూసి రిక్షా ఎక్కిన కనకదుర్గమ్మ.. 1955లో విజయవాడలో యదార్థ సంఘటన
విజయవాడ కనకదుర్గమ్మకు పుట్టిల్లు.. నమ్మిన వారి ఇంట ఆవిడ కొంగు బంగారంలా కొలువై ఉండేది. అక్కడ ఆవిడ చేసిన మహిమలు కోకొల్లలు.. ఆవిడ ప్రతి రోజు విజయవాడ నగర సంచారం చేస్తుందని చెబుతుంటారు. దానికి గుర్తుగా ఇప్పటికి ఎందరో ఉపాసకులకి, కొండ మీద రాత్రి నిద్రించే వాళ్లలో కొందరికి అమ్మవారి కాలి గజ్జెల చప్పుడు వినపడుతుంది. ఈ కోవలోనే 1955లో జరిగిన యదార్థ గాథ ఇది.. 1950 కాలంలో విజయవాడలో ...
Read More »