శ్రీకృష్ణదేవరాయలు ‘ఆముక్తమాల్యద’ రాసిన పవిత్ర భూమి.. శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు క్షేత్ర మహిమ

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా, దివిసీమ ప్రాంతంలో కృష్ణానదీ తీరాన వెలసిన ప్రాచీన దివ్యక్షేత్రం శ్రీకాకుళం. ఘంటసాల మండలంలో ఉన్న ఈ చారిత్రక గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీకాకుళేశ్వరస్వామి (ఆంధ్ర…

Stay Connected

Find us on socials

Latest News

Explore the Blog