పూరి జగన్నాథ్.. 21 ఇయర్స్ ఇండస్ట్రీ

Telugu Box Office

స్టార్ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ ఇండస్ట్రీలో 21ఏళ్లు పూర్తి చేసుకున్నారు. పవర్‌స్టార్ పవన్‌ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘బద్రి’ 2000, ఏప్రిల్ 20 విడుదలైంది. పూరీకి ఇదే తొలి సినిమా కావడం విశేషం. తొలి సినిమాతోనే ఇండస్ట్రీని ఆకట్టుకున్న ఆయన అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

Share This Article